స్కూళ్ళకి ఫ్రీ డ్రింకింగ్ వాటర్: ఆదేశించిన షార్జా రూలర్
- September 12, 2019
యూఏఈ: షార్జా రూలర్, సుప్రీం కౌన్సిల్ మెంబర్ డాక్టర్ షేక్ సుల్తాన్ బిన్ మొహమ్మద్ అల్ కాసిమి, స్కూళ్ళకు బాటిల్డ్ డ్రింకింగ్ వాటర్ని ఉచితంగా సరఫరా చేయాలని షార్జా ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ అథారిటీ (సెవా)కి ఆదేశాలు జారీ చేశారు. ఎమిరేట్లో మొత్తం 116 స్కూళ్ళు వున్నాయి. ఇందులో 200,000 మంది విద్యార్థులున్నారు. 135 మంది నర్సరీల్లో 6,500 మంది విద్యార్థులున్నారు. వీరందరికీ ఉచితంగా బాటిల్డ్ వాటర్ అందివ్వాలని షార్జా రూలర్ ఆదేశించడం జరిగింది. కాగా, సెవా ఛైర్మన్ డాక్టర్ రషీద్అల్ లీమ్ మాట్లాడతూ, రూలర్ నిర్ణయాన్ని స్వాగతించారు. కొత్త స్కూల్ ఇయర్ ప్రారంభం నుంచే ఈ ఉచిత నీటి పంపకం ఏర్పాట్లు చేపడతామని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు