అబుధాబి టోల్: జరీమానాలపై కొత్త అప్డేట్
- September 13, 2019
అబుధాబి:కొత్త టోల్ గేట్స్ మీదుగా వెళ్ళే వాహనాలకు ఒకవేళ తమ అకౌంట్లో అవసరమైనంత క్రెడిట్ లేకపోయినా జరీమానాలు విధించబోమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీమమ్ సర్హాన్ అల్ హమౌది మాట్లాడుతూ, వెహికిల్ రెన్యువల్ సందర్భంగా అన్పెయిడ్ టోల్ని ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా, అబుదాబీలో లైసెన్స్ పొందిన వాహనాలు ఆటోమేటిక్గా కొత్త సిస్టమ్తో రిజిస్టర్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి అబుదాబీ టోల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష