అబుధాబి టోల్: జరీమానాలపై కొత్త అప్డేట్
- September 13, 2019అబుధాబి:కొత్త టోల్ గేట్స్ మీదుగా వెళ్ళే వాహనాలకు ఒకవేళ తమ అకౌంట్లో అవసరమైనంత క్రెడిట్ లేకపోయినా జరీమానాలు విధించబోమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీమమ్ సర్హాన్ అల్ హమౌది మాట్లాడుతూ, వెహికిల్ రెన్యువల్ సందర్భంగా అన్పెయిడ్ టోల్ని ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా, అబుదాబీలో లైసెన్స్ పొందిన వాహనాలు ఆటోమేటిక్గా కొత్త సిస్టమ్తో రిజిస్టర్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి అబుదాబీ టోల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- డ్రైవింగ్ లైసెన్స్ కోసం లంచం.. 8మంది ప్రవాసులకు జైలుశిక్ష
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ పొడిగింపు
- బహ్రెయిన్ లో ప్రతి చిన్నారికి నెలకు BD20..!
- ఎగిరే వాహనాల కోసం ‘వెర్టిపోర్ట్’కు ఆమోదం
- ప్రపంచంలోనే అతిపెద్ద యానిమల్ సెంటర్ ప్రారంభం