అబుధాబి టోల్: జరీమానాలపై కొత్త అప్డేట్
- September 13, 2019
అబుధాబి:కొత్త టోల్ గేట్స్ మీదుగా వెళ్ళే వాహనాలకు ఒకవేళ తమ అకౌంట్లో అవసరమైనంత క్రెడిట్ లేకపోయినా జరీమానాలు విధించబోమని సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. అబుధాబి డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ - సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ సెక్టార్ యాక్టింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇబ్రహీమమ్ సర్హాన్ అల్ హమౌది మాట్లాడుతూ, వెహికిల్ రెన్యువల్ సందర్భంగా అన్పెయిడ్ టోల్ని ఛార్జ్ చేయడం జరుగుతుందని చెప్పారు. కాగా, అబుదాబీలో లైసెన్స్ పొందిన వాహనాలు ఆటోమేటిక్గా కొత్త సిస్టమ్తో రిజిస్టర్ అవుతాయని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ 15 నుంచి అబుదాబీ టోల్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







