ఒమాన్ లో ఘరానా మోసం
- September 13, 2019ఒమాన్:ఒమాన్ లో మిరాజ్ మస్కట్ ఇంటర్నేషనల్ కంపెనీ 30 కంపెనీల్ని మోసం చేసి ఇక్కడ నుండి ఇండియా, ఖతార్, దుబాయ్ పారిపోయారని తెలిసింది.కేరళ నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్ ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్ రెహ్మాన్, సుల్తాన్ మొహమ్మద్, ఫాహ్మి ఫర్మాన్ షుమారు 300k రియాల్స్(5.5 కోట్లు) వివిధ కంపెనీల దగ్గర వెజిటల్స్, ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్ ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్, లాప్తొప్స్, కాఫీ మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్ లో కొని తక్కువ ధరకి క్యాష్ లో అమ్మేసి అందర్నీ మోసం చేసారని తెలిసింది.వీరిని పట్టుకోవడానికి ఒమాన్ పోలీస్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- టీడీపీ అభ్యర్థి టీ.జీ.భరత్ నామినేషన్ దాఖలు
- ఏపీకి ప్రధాని మోదీ..సభలు, రోడ్ షోల షెడ్యూల్ ఇదే
- అబుదాబి పోలీసుల అలెర్ట్..అలా చేస్తే 1,000 దిర్హామ్ ఫైన్
- ఈద్ వేడుకల్లో అపశృతి.. 38 మందికి గాయాలు
- పాలస్తీనా శరణార్థులకు యుఎన్ఆర్డబ్ల్యుఎ మద్దతు
- తుఫాను ప్రభావిత ప్రాంత నివాసితులకు శుభవార్త..!
- NRIలకు IFSCA పెట్టుబడి అవకాశాలపై సెమినార్
- ఖతార్ సరిహద్దులో భారీగా ఆయుధాలు స్వాధీనం
- సోషల్ మీడియాలో విమర్శలు.. ఉపాధ్యాయుడికి జరిమానా
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో