ఒమాన్ లో ఘరానా మోసం

- September 13, 2019 , by Maagulf
ఒమాన్ లో ఘరానా మోసం

ఒమాన్:ఒమాన్  లో మిరాజ్  మస్కట్  ఇంటర్నేషనల్  కంపెనీ 30 కంపెనీల్ని మోసం  చేసి ఇక్కడ నుండి  ఇండియా,  ఖతార్, దుబాయ్  పారిపోయారని  తెలిసింది.కేరళ  నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్   ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్  రెహ్మాన్, సుల్తాన్  మొహమ్మద్, ఫాహ్మి   ఫర్మాన్ షుమారు 300k  రియాల్స్(5.5 కోట్లు) వివిధ  కంపెనీల   దగ్గర వెజిటల్స్,  ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్  ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్,  లాప్తొప్స్, కాఫీ  మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్  లో కొని  తక్కువ  ధరకి  క్యాష్ లో అమ్మేసి  అందర్నీ   మోసం చేసారని  తెలిసింది.వీరిని పట్టుకోవడానికి  ఒమాన్ పోలీస్  మరియు ఇండియన్  ఎంబసీ  అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com