ఒమాన్ లో ఘరానా మోసం
- September 13, 2019
ఒమాన్:ఒమాన్ లో మిరాజ్ మస్కట్ ఇంటర్నేషనల్ కంపెనీ 30 కంపెనీల్ని మోసం చేసి ఇక్కడ నుండి ఇండియా, ఖతార్, దుబాయ్ పారిపోయారని తెలిసింది.కేరళ నుండి వచ్చిన బ్రహ్మానంద్(మ్యానేజింగ్ డైరెక్టర్),షేక్ ఖాదర్ నజిమ్(జనరల్ మేనేజర్), అబ్దుల్ రెహ్మాన్, సుల్తాన్ మొహమ్మద్, ఫాహ్మి ఫర్మాన్ షుమారు 300k రియాల్స్(5.5 కోట్లు) వివిధ కంపెనీల దగ్గర వెజిటల్స్, ఫ్రూప్ట్స్, చికెన్, మటన్, ఫుడ్ ఐటమ్స్, కేబుల్స్,కంప్యూటర్స్, లాప్తొప్స్, కాఫీ మెషిన్, బాగ్స్ బుక్స్, etc క్రెడిట్ లో కొని తక్కువ ధరకి క్యాష్ లో అమ్మేసి అందర్నీ మోసం చేసారని తెలిసింది.వీరిని పట్టుకోవడానికి ఒమాన్ పోలీస్ మరియు ఇండియన్ ఎంబసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష