ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
- September 15, 2019న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఆధార్ కార్డు పొందేందుకు స్వదేశంలో 3 నెలలు ఉన్నా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఐడీఏఐ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తామని సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. గతంలో స్వదేశంలో కనీసం 180 రోజులు ఉన్న వారికే ఆధార్కార్డు ఇచ్చేవారు. ఇక నుంచి విదేశాల్లో ఉండగానే పాస్పోర్టు ఆధారంగా ఆధార్కార్డు టైమ్ స్లాట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, తాము కార్డు తీసుకోవాలనుకునే కేంద్రాన్ని కూడా అప్పుడే పేర్కొనాలని పాండే తెలిపారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 90 రోజుల్లో ఆధార్ కేంద్రానికి వెళ్లి కార్డు పొందవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు
- ఇకపై 'వ్యాక్సినేషన్ స్టేటస్' ఉండదు..!
- గ్రీన్ టెక్నాలజీ పై SAS 48 హ్యాకథాన్ ప్రారంభం
- మే 13న నాలుగో విడత పోలింగ్..
- తెలంగాణ మేనిఫెస్టో విడుదల చేసిన టి-కాంగ్రెస్..
- ఇంటర్ పాసైన విద్యార్థులకు అలర్ట్.. దోస్త్ నోటిఫికేషన్ విడుదల