ప్రవాసులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
- September 15, 2019
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఆధార్ కార్డు పొందేందుకు స్వదేశంలో 3 నెలలు ఉన్నా సరిపోతుందని అధికారులు తెలిపారు. ఈ మేరకు యూఐడీఏఐ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తామని సీఈవో అజయ్ భూషణ్ పాండే చెప్పారు. గతంలో స్వదేశంలో కనీసం 180 రోజులు ఉన్న వారికే ఆధార్కార్డు ఇచ్చేవారు. ఇక నుంచి విదేశాల్లో ఉండగానే పాస్పోర్టు ఆధారంగా ఆధార్కార్డు టైమ్ స్లాట్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని, తాము కార్డు తీసుకోవాలనుకునే కేంద్రాన్ని కూడా అప్పుడే పేర్కొనాలని పాండే తెలిపారు. స్వదేశానికి వచ్చిన తర్వాత 90 రోజుల్లో ఆధార్ కేంద్రానికి వెళ్లి కార్డు పొందవచ్చని వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







