పొగమంచు సమయాల్లో వేగం 80 దాటొద్దు - అబుధాబి పోలీస్
- September 16, 2019
అబుధాబి:అబుధాబి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వయిజ్ జారీ చేశారు. పొగమంచు సమయాల్లో వాహన వేగం 80 కిలోమీటర్లను మించకూడదని పోలీసులు హెచ్చరించారు. తక్కువ విజిబిలిటీ వున్న ప్రాంతాల్లో వాహనాల్ని నిలుపుదల చేయకూడదనీ, ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరాన్ని పాటించాలనీ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిపై వచ్చే హెచ్చరికల్ని వాహనదారులు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- CBSE 10th, 12th ఎగ్జామ్స్ షెడ్యూల్ ఖరారు..
- అవార్డులు గెలుచుకున్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం
- ఏపీలో భారీగా పెరిగిన వాహనాల అమ్మకాలు..!
- తెలంగాణ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం
- ఫల, పుష్ప ప్రదర్శన, మీడియా సెంటర్ ప్రారంభించిన టీటీడీ చైర్మన్
- ఖలిస్థానీ ఉగ్రవాది నుంచి మోదీకి బెదిరింపులు
- మక్కా గ్రాండ్ మసీదులో గ్రాండ్ ముఫ్తీ అంత్యక్రియ ప్రార్థనలు..!!
- న్యూయార్క్ వేదికగా పలు దేశాలతో ఒమన్ కీలక ఒప్పందాలు..!!
- UAE గోల్డెన్ వీసాకు H-1B వీసా బూస్ట్..!!
- కువైట్ లో ఇల్లీగల్ రెసిడెన్సీ అడ్రస్ మార్పు.. నెట్వర్క్ బస్ట్..!!