పొగమంచు సమయాల్లో వేగం 80 దాటొద్దు - అబుధాబి పోలీస్
- September 16, 2019
అబుధాబి:అబుధాబి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వయిజ్ జారీ చేశారు. పొగమంచు సమయాల్లో వాహన వేగం 80 కిలోమీటర్లను మించకూడదని పోలీసులు హెచ్చరించారు. తక్కువ విజిబిలిటీ వున్న ప్రాంతాల్లో వాహనాల్ని నిలుపుదల చేయకూడదనీ, ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరాన్ని పాటించాలనీ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిపై వచ్చే హెచ్చరికల్ని వాహనదారులు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







