పొగమంచు సమయాల్లో వేగం 80 దాటొద్దు - అబుధాబి పోలీస్
- September 16, 2019అబుధాబి:అబుధాబి పోలీసులు వాహనదారులకు ట్రాఫిక్ అడ్వయిజ్ జారీ చేశారు. పొగమంచు సమయాల్లో వాహన వేగం 80 కిలోమీటర్లను మించకూడదని పోలీసులు హెచ్చరించారు. తక్కువ విజిబిలిటీ వున్న ప్రాంతాల్లో వాహనాల్ని నిలుపుదల చేయకూడదనీ, ముందు వెళుతున్న వాహనంతో తగినంత దూరాన్ని పాటించాలనీ అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితిపై వచ్చే హెచ్చరికల్ని వాహనదారులు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో భానుడి విశ్వరూపం, బెంబేలెత్తిపోతున్న జనం
- వైసీపీ మేనిఫెస్టో ఫై ప్రశ్నల అస్త్రాలను సంధిస్తున్న నెటిజన్లు
- ఎన్నికల ప్రచారంలో హీరో వెంకటేశ్..?!!
- ఖతార్ విమానయాన రంగం.. అద్భుతమైన వృద్ధి..!
- సలాలా ఆటిజం సెంటర్.. ఆటిస్టిక్ పిల్లలకు వరం..!
- కాలువల్లో చనిపోయిన చేపలు.. మున్సిపాలిటీ క్లారిటీ
- యాంటీబయాటిక్స్ నిల్..పుకార్లను నమ్మొద్దు
- 15 ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు.. అలర్ట్ జారీ
- 'రామాయణం' షూటింగ్ సెట్ నుంచి రణబీర్ కపూర్, సాయి పల్లవి ఫోటోలు లీక్..
- ముంబైలో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు..కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం