ఉత్తమ నటిగా అలియా, ఉత్తమ నటుడిగా రణ్వీర్
- September 19, 2019
ముంబయి: గత రాత్రి ఐఫా(ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ) అవార్డ్స్ ఘనంగా జరిగాయి. బాలీవుడ్ ప్రముఖ తారలంతా ఈ వేడుకకి హాజరు కాగా, కార్యక్రమం సందడిగా జరిగింది. రాజీ చిత్రానికి గాను అలియా భట్ ఉత్తమ నటి అవార్డు అందుకోగా, పద్మావత్లో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని అద్భుతంగా పోషించిన రణ్వీర్ సింగ్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. ఉత్తమ చిత్రంగా రాజీ ఎంపికైంది. ఉత్తమ డైరెక్టర్గా శ్రీ రామ్ రాఘవన్ అవార్డు అందుకున్నారు. విక్కీ కౌశల్, అదితిరావు హైదరి బెస్ట్ సపోర్టింగ్ రోల్కి గాను అవార్డు తీసుకున్నారు.ఐఫా అవార్డుల వేడుక కార్యక్రమం 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీపికా పదుకొణేకి స్పెషల్ అవార్డ్ ఇచ్చారు. బర్ఫీ చిత్రానికి గాను రణబీర్ కపూర్ స్పెషల్ అవార్డ్ అందుకున్నారు. ఇక స్పెషల్ అవార్డ్ కేటగిరీలో ఉత్తమ దర్శకుడు అవార్డు రాజ్ కుమార్ హిరాణీకి దక్కింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







