దుబాయ్:బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్-యూఏఈ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ డ్రైవ్
- September 20, 2019
దుబాయ్:దుబాయ్ లో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్-యూఏఈ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ జన్మదిన పురస్కరించుకొని రక్తదాన కార్యక్రమం నిర్వహించారు.
ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా సప్తాహ్ లో భాగంగా బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ కన్వీనర్ వంశీ గౌడ్ బంటీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం నిర్వహించినట్టు, మిడిల్ ఈస్ట్ కన్వీనర్ నరేంద్ర పన్నీరు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీజేపీ తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్ యూఏఈ మీడియా కన్వీనర్ వినోద్ ఆర్మూరి హిందూ, కార్యవర్గ సభ్యులు కుంభాల మహేందర్ రెడ్డి, శ్రీనివాస్ నెర్రెల,కోరేపు మల్లేశ్ గౌడ్,గడ్డం నరేష్, రోహిత్ దేశావేని,గంగాధర్ ఒర్రె,మరియు గడ్డం సురేష్, అశోక్ కొట్టాల,బాలకిషన్ జంగం, అన్వేష్ కంచర్ల,సుశీల్ కుమార్ జోర్రిగే, మధు, మహేష్ బీజేపీ కార్యకర్తలు మోడీ అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు.





తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







