4వ పారిశ్రామిక విప్లవంపై సెమినార్
- September 24, 2019
బహ్రెయిన్ ఛాప్టర్ - ఐసిఎఐ, సెప్టెంబర్ 25న నాలుగవ పారిశ్రామిక విప్లవం తాలూకు ప్రభావంపై సెమినార్ నిర్వహించనుంది. చైర్పర్సన్ సిఎ మహేష్కుమార్ నారాయణ్ మాట్లాడుతూ, ఈ సెమినార్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, ఆటోమేషన్ వంటి అంశాలపై చర్చ జరుగుతుందని చెప్పారు. ఫైనాన్స్ మరియు ఆడిటింగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్ళ గురించి ఈ సెమినార్లో చర్చ జరగనుందని ఆయన వివరించారు. ఎక్స్పీరియన్స్డ్ ఫిన్టెక్ ఎంతూజియాస్ట్ సిఎ ఆనంద్ జంగిద్ ఈ కార్యక్రమానికి స్పీకర్గా వ్యవహరించనున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







