సైక్లోన్ హికా: ఆరుగుర్ని రక్షించిన పిఎసిడిఎ
- September 25, 2019
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సిబ్బంది, అల్ వుస్తాలోని ఓ వాడీలో ఇరుక్కున్న బస్లోంచి ఆరుగుర్ని క్షేమంగా రక్షించారు. సైక్లోన్ హికా కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారిగా ఉప్పొంగిన నీటిలో బస్సు ఇరుక్కుపోయిందనీ, సమాచారం అందుకోగానే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని పిఎసిడిఎ పేర్కొంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సాయంతో బాధితుల్ని బయటకు తీసుకొచ్చారు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితీ బాగానే వుందని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







