సైక్లోన్ హికా: ఆరుగుర్ని రక్షించిన పిఎసిడిఎ
- September 25, 2019
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ సిబ్బంది, అల్ వుస్తాలోని ఓ వాడీలో ఇరుక్కున్న బస్లోంచి ఆరుగుర్ని క్షేమంగా రక్షించారు. సైక్లోన్ హికా కారణంగా కురుస్తున్న వర్షాల వల్ల ఒక్కసారిగా ఉప్పొంగిన నీటిలో బస్సు ఇరుక్కుపోయిందనీ, సమాచారం అందుకోగానే రెస్క్యూ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టామని పిఎసిడిఎ పేర్కొంది. ఓ ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ సాయంతో బాధితుల్ని బయటకు తీసుకొచ్చారు. ఆరుగురి ఆరోగ్య పరిస్థితీ బాగానే వుందని పిఎసిడిఎ వివరించింది.
తాజా వార్తలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు







