లయన్ కబ్ సేల్: విచారణ ప్రారంభించిన అథారిటీస్
- October 01, 2019
ఓ బహ్రెయినీ వ్యక్తి 2,500 బహ్రెయినీ దినార్స్కి లయన్ కబ్ని విక్రయించడంపై విచారణ ప్రారంభించారు అధికారులు. సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టువార్డ్స్ యానిమల్స్ (బిఎస్పిసిఎ), సంబంధిత అధికార యంత్రాంగంతో కలిసి నిందితుడ్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు సౌదీ అరేబియాలోని దమ్మామ్లో వున్నట్లు అనుమానిస్తున్నారు. బిఎస్పిసిఎ ప్రెసిడెంట్ మహమౌద్ ఫరాజ్ మాట్లాడుతూ, తమ సంస్థ అథారిటీస్కి అన్ని విధాలా సహకరిస్తున్నట్లు తెలిపారు. సుప్రీం కౌన్సిల్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఛైర్మన్ డాక్టర్ మొహ్మద్ బిన్ దినాహ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ ఎఫైర్ - లైవ్ స్టాక్ అండర్ సెక్రెటరీ ఖాలిద్ అహ్మద్ని కూడా అల్ట్ చేసినట్లు చెప్పారాయన. నిందితుడ్ని పట్టుకునేందుకు వేగంగా విచారణ చేపడుతున్న అధికార యంత్రాంగానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమా రూలర్ ని వీడ్కోలు సందర్శనలో కలిసిన భారత కాన్సుల్ జనరల్
- ఇస్రోలో జాబ్స్ పడ్డాయ్..
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు







