విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు..

- January 10, 2016 , by Maagulf
విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు..

విశాఖ భాగస్వామ్య సదస్సులో తొలిరోజు 32 ఒప్పందాలు ఖరారయ్యాయి. వీటి విలువ 1.95లక్షల కోట్లు ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ఇంధన రంగంలో 22, పరిశ్రమల రంగంలో 9, గనుల రంగంలో ఒక ఒప్పదం కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా 94వేల మందికి ఉపాధి లభించనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com