ల్యాండర్ విక్రమ్ పై ఇస్రో
- October 02, 2019
జులై 22 వ తేదీన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రునిపైకి చంద్రయాన్ 2 ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. చంద్రుని వాతావరణంలోకి విజయవంతంగా ప్రవేశించిన ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై ల్యాండింగ్ సమయంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా విక్రమ్ జాడ కనిపించలేదు. అయితే, ఆర్బిటర్ నుంచి అందిన సమాచారం ప్రకారం ల్యాండర్ ముక్కలు కాలేదని, ఒక్కటిగా ఉందని సమాచారం అందింది.
అయితే, విక్రమ్ తో సంబంధాల కోసం చాలా ప్రయత్నం చేశారు. కానీ కుదరలేదు. నాసా సహాయం తీసుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. చంద్రునిపై ల్యూనార్ నైట్ వాతావరణం ఉన్నది. ఈ సమయంలో అక్కడ మైనస్ 248 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. ల్యాండర్ కు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇస్రో తెలియజేసింది. ల్యాండర్ పై ఆశలు వదిలేసుకోలేదని, మరో వారం రోజుల్లో అక్కడ తిరిగి సూర్యకిరణాలు ప్రవేశిస్తాయి కాబట్టి ల్యాండర్ తో సంబంధాలను పునరుద్దరించే ప్రయత్నం చేస్తామని ఇస్రో శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







