ఇల్లీగల్ ఎంట్రీ: ఇండియన్ మహిళని పట్టించిన ఫింగర్ ప్రింట్
- October 12, 2019
కువైట్ సిటీ: కువైట్ అతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫింగర్ ప్రింట్, ఆమె ఇల్లీగల్ ఎంట్రీని తేటతెల్లం చేసింది. ఇండియాకే చెందిన ఓ మహిళ తాలూకు పాస్పోర్ట్ ద్వారా మరో మహిళ కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఫింగర్ప్రింట్ ఆమెను పట్టించేసింది. నాలుగు నెలలపాటు ఆ పాస్పోర్ట్కి గడువు వుండడంతో తాను దాన్ని వినియోగించానని విచారణలో నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాల్ని అరెస్ట్ చేసిన అధికారులు, ఆమెని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!