ఇల్లీగల్ ఎంట్రీ: ఇండియన్ మహిళని పట్టించిన ఫింగర్ ప్రింట్
- October 12, 2019
కువైట్ సిటీ: కువైట్ అతర్జాతీయ విమానాశ్రయంలో ఓ మహిళ ఫింగర్ ప్రింట్, ఆమె ఇల్లీగల్ ఎంట్రీని తేటతెల్లం చేసింది. ఇండియాకే చెందిన ఓ మహిళ తాలూకు పాస్పోర్ట్ ద్వారా మరో మహిళ కువైట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా, ఫింగర్ప్రింట్ ఆమెను పట్టించేసింది. నాలుగు నెలలపాటు ఆ పాస్పోర్ట్కి గడువు వుండడంతో తాను దాన్ని వినియోగించానని విచారణలో నిందితురాలు ఒప్పుకున్నట్లు అధికారులు తెలిపారు. నిందితురాల్ని అరెస్ట్ చేసిన అధికారులు, ఆమెని దేశం నుంచి బహిష్కరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







