20 డిగ్రీలకు తగ్గనున్న యూఏఈ ఉష్ణోగ్రతలు
- October 14, 2019
యూఏఈలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గనున్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో రెగ్యులర్గా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణం గణనీయంగా తగ్గినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తాజా గాలుల కారణంగా వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. అత్యధికంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతోంటే, అత్యల్పంగా 17 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. సముద్ర తీర ప్రాంతాల్లో కెరటాల ఉధృతి సాధారణ నుంచి ఓ మోస్తరుగా వుంటోంది. వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉష్ణోగ్రతలు మరింత గణనీయంగా తగ్గబోతున్నాయని నేషనల్ మెటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!