కొత్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన మవసలాట్
- October 14, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాట్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఐటిఎస్) తొలి ఫేజ్ని అమల్లోకి తెచ్చింది. కొత్త సిస్టమ్కి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే ట్రెయినింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఐటిఎస్ అనేది అడ్వాన్స్ అప్లికేషన్ అనీ, ప్రయాణీకుల భద్రత అలాగే ప్రయాణీకులకు మెరుగైన రీతిలో సమాచారం అందించడం వంటి విభాగాల్లో ఈ సాంకేతికత ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జన్సీ సర్వీసుల్ని అందిపుచ్చుకునేలా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఏకైక సహజ జలపాతం.. ప్రజలకు అందుబాటులోకి వాడీ వురయ్యా..!!
- ఎల్నినో ప్రభావంపై సౌదీలో హెచ్చరికలు జారీ..!!
- వైద్య సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమలు..!!
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త







