కొత్త ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ప్రవేశపెట్టిన మవసలాట్
- October 14, 2019
మస్కట్: ఒమన్ నేషనల్ ట్రాన్స్పోర్ట్ కంపెనీ మవసలాట్, ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఐటిఎస్) తొలి ఫేజ్ని అమల్లోకి తెచ్చింది. కొత్త సిస్టమ్కి సంబంధించి సిబ్బందికి ఇప్పటికే ట్రెయినింగ్ని కూడా ఇవ్వడం జరిగింది. ఐటిఎస్ అనేది అడ్వాన్స్ అప్లికేషన్ అనీ, ప్రయాణీకుల భద్రత అలాగే ప్రయాణీకులకు మెరుగైన రీతిలో సమాచారం అందించడం వంటి విభాగాల్లో ఈ సాంకేతికత ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు ఎమర్జన్సీ సర్వీసుల్ని అందిపుచ్చుకునేలా ఈ సాంకేతికతను అభివృద్ధి పరిచారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!







