'భీష్మ' చిత్ర పోస్టర్
- October 28, 2019

వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రంలో నటుడు నితిన్ ..రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు .. కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుండి రెండు ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







