'భీష్మ' చిత్ర పోస్టర్
- October 28, 2019

వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం భీష్మ. ఈ చిత్రంలో నటుడు నితిన్ ..రష్మిక మందన్న జంటగా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ రాజమండ్రిలో జరుగుతుందని సమాచారం. అక్కడ ఓ పాటతో పాటు .. కొన్ని ముఖ్య సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో విడుదల చేయాలనుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నుండి రెండు ఆసక్తికరమైన పోస్టర్స్ విడుదల చేశారు.
తాజా వార్తలు
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...
- ఇరాన్-ఒమన్ చర్చల్లో పురోగతి
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం..తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు
- ఏపీ, తెలంగాణకు వాతావరణ శాఖ అలర్ట్
- భోగాపురానికి ప్రధాని మోదీ.. పూర్తి షెడ్యూల్ ఇదే !!
- జీవన నాణ్యతలో ఆసియాలో ఒమన్కు తొలి స్థానం..!!
- ఖతార్లో ట్రావెల్, ఎయిర్ కార్గో ఏజెన్సీలపై చర్యలు..!!







