బహ్రెయిన్ నుంచి భారత్కి: వలసదారుడికి విముక్తి
- October 28, 2019
భారతీయ వలసదారుడొకరు, 36 ఏళ్ళుగా కింగ్డమ్లో ఇరుక్కుపోయి, స్వదేశానికి వెళ్ళలేక సతమతమవుతుండగా, ఇన్నేళ్ళకు అతనికి విముక్తి కలిగింది. 1983లో అలోసియస్ ఇర్నెస్ట్ అనే భారత వలసదారుడు బహ్రెయిన్ చేరుకున్నాడు. అయితే, 2010లో బిజినెస్ పార్టనర్ని మోసం చేశాడనే అభియోగాలపై అలోసియస్పై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్ నుంచి వెళ్ళలేకపోయిన అలోసియస్కి ఎట్టకేలకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందింది. ఇండియన్ ఎంబసీ, బాధితుడు స్వదేశానికి చేరుకునేందుకు టిక్కెట్ అందించింది. దాంతో అలోసియస్, స్వదేశానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!