బహ్రెయిన్ నుంచి భారత్కి: వలసదారుడికి విముక్తి
- October 28, 2019
భారతీయ వలసదారుడొకరు, 36 ఏళ్ళుగా కింగ్డమ్లో ఇరుక్కుపోయి, స్వదేశానికి వెళ్ళలేక సతమతమవుతుండగా, ఇన్నేళ్ళకు అతనికి విముక్తి కలిగింది. 1983లో అలోసియస్ ఇర్నెస్ట్ అనే భారత వలసదారుడు బహ్రెయిన్ చేరుకున్నాడు. అయితే, 2010లో బిజినెస్ పార్టనర్ని మోసం చేశాడనే అభియోగాలపై అలోసియస్పై ట్రావెల్ బ్యాన్ విధించారు. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో బహ్రెయిన్ నుంచి వెళ్ళలేకపోయిన అలోసియస్కి ఎట్టకేలకు ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందింది. ఇండియన్ ఎంబసీ, బాధితుడు స్వదేశానికి చేరుకునేందుకు టిక్కెట్ అందించింది. దాంతో అలోసియస్, స్వదేశానికి చేరుకున్నాడు.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్ అధ్యక్షుడితో బహ్రెయిన్ రాజు హమద్ చర్చలు..!!
- కొత్త అంటువ్యాధి.. ప్రజలకు ఒమన్ సీడీఏఏ కీలక సూచనలు..!!
- మెట్రాష్లో కొత్త సర్వీస్.. ఫీజు చెల్లిస్తే ఈ-మెయిల్కే వీసా కాపీ..!!
- ఎమిరేట్స్ స్కైవార్డ్స్ సభ్యులకు యూరప్లో 12 వేలకు పైగా రైలు గమ్యస్థానాలకు మైల్స్తో ప్రయాణం
- యూఏఈలో ఆరు నెలల్లో 42 గృహ కార్మికుల నియామక సంస్థలకు జరిమానాలు
- పీఎం ఇంటర్న్షిప్ పథకంలో ఏపీకి మరిన్ని అవకాశాలు కోరిన ఎంపీ బాలశౌరి
- హైవే ప్రయాణికులకు కేంద్రం భారీ శుభవార్త
- హైదరాబాద్ కి భారీ వర్షాల హెచ్చరిక..
- తానా ప్రపంచసాహిత్యవేదిక 94 వ సమావేశం విజయవంతం
- పేపర్ లీక్ల పై కఠిన చట్టం...







