ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- November 07, 2019
ఇరాన్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశంపై దాడికి దిగితే తమ సైనిక దళాలు ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకార్బీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అమెరికా, దాని మిత్ర దేశాలు దురాక్రమణకు పూనుకుంటే తమ దేశంలో ఆ దేశాల ప్రయోజనాలపై తాము దాడి చేస్తామని, ఈ విషయం తమ సత్తాను ఇప్పటికే ఒకసారి రుజువు చేసుకున్నన్నామని ఆయన అన్నారు. తమ దేశంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ, తమ భూభాగాన్ని ఉపయోగించుకున్నా వారిని తాము దురాక్రమణదారుగానే పరిగణిస్తామని సృష్టం చేశారు. తమ దేశంపై ఎవరైనా దురాక్రమణకు పాల్పడిఏత వారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇరాన్ సైనికదళాల చీఫ్ మహ్మద్ బాకెరీ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!
- ఎయిర్ పోర్ట్ సంసిద్ధతను పరిశీలించిన కువైట్ పీఎం..!!
- IPL 2026: లక్నో పై పంజాబ్ ఘన విజయం
- TFDA & మెడికవర్ హాస్పిటల్స్ కలిసి సినీ దర్శకుల కోసం ప్రత్యేక ఆరోగ్య పరీక్షల కార్యక్రమం









