ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- November 07, 2019
ఇరాన్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశంపై దాడికి దిగితే తమ సైనిక దళాలు ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకార్బీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అమెరికా, దాని మిత్ర దేశాలు దురాక్రమణకు పూనుకుంటే తమ దేశంలో ఆ దేశాల ప్రయోజనాలపై తాము దాడి చేస్తామని, ఈ విషయం తమ సత్తాను ఇప్పటికే ఒకసారి రుజువు చేసుకున్నన్నామని ఆయన అన్నారు. తమ దేశంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ, తమ భూభాగాన్ని ఉపయోగించుకున్నా వారిని తాము దురాక్రమణదారుగానే పరిగణిస్తామని సృష్టం చేశారు. తమ దేశంపై ఎవరైనా దురాక్రమణకు పాల్పడిఏత వారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇరాన్ సైనికదళాల చీఫ్ మహ్మద్ బాకెరీ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పై ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం
- రాస్ అల్ ఖైమా రూలర్ ని కలిసిన భారత రాయబారి డాక్టర్ దీపక్ మిట్టల్
- దక్షిణ కొరియా సంస్థతో వ్యూహాత్మక ఒప్పందం
- యూఏఈ–కువైట్ సహకారంపై కీలక చర్చలు
- అక్టోబర్ 25 నుంచి ఢిల్లీకి ఎమిరేట్స్ ఏ380 సర్వీసులు
- TCS కు భారీ లాభం
- దుబాయ్లో ఘనంగా డా.వైఎస్సార్ జయంతి వేడుకలు
- విదేశీయుల ఆస్తుల కొనుగోళ్లపై ట్యాక్స్.. సౌదీ క్లారిటీ..!!
- కారుతో ప్రమాదకర విన్యాసాలు.. ఒమాన్లో వ్యక్తి అరెస్ట్..!!
- ఇరాన్ దాడి యత్నం అనంతరం కువైట్కు చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్







