ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- November 07, 2019
ఇరాన్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశంపై దాడికి దిగితే తమ సైనిక దళాలు ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకార్బీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అమెరికా, దాని మిత్ర దేశాలు దురాక్రమణకు పూనుకుంటే తమ దేశంలో ఆ దేశాల ప్రయోజనాలపై తాము దాడి చేస్తామని, ఈ విషయం తమ సత్తాను ఇప్పటికే ఒకసారి రుజువు చేసుకున్నన్నామని ఆయన అన్నారు. తమ దేశంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ, తమ భూభాగాన్ని ఉపయోగించుకున్నా వారిని తాము దురాక్రమణదారుగానే పరిగణిస్తామని సృష్టం చేశారు. తమ దేశంపై ఎవరైనా దురాక్రమణకు పాల్పడిఏత వారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇరాన్ సైనికదళాల చీఫ్ మహ్మద్ బాకెరీ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఒమన్తో మ్యాచ్..టీమ్ఇండియాకు ఎంతో ప్రత్యేకం..
- హైదరాబాద్: గిన్నిస్ బుక్ లో తెలంగాణ ‘బతుకమ్మ’
- భారీ వర్షానికి చిగురుటాకులా వణికిన హైదరాబాద్..
- నటుడు రోబో శంకర్ మృతి..
- బ్యాడ్మింటన్ కోర్టులో కుప్పకూలి భారత ప్రవాసి మృతి..!!
- ఫేక్ గ్లోబల్ విలేజ్ టికెట్ సైట్లపై దుబాయ్ పోలీసులు హెచ్చరిక..!!
- హారన్ విషయంలో రోడ్డు ఘర్షణ.. విద్యార్థికి జైలు శిక్ష..!!
- అల్టరౌటి చికెన్ ఫ్రాంక్ఫర్ట్ పై SFDA హెచ్చరిక..!!
- దుబాయ్ లో చంద్రబాబు గ్రీట్ అండ్ మీట్: డాక్టర్ రవి వేమూరు
- అల్ వక్రా రోడ్డు పాక్షికంగా మూసివేత..!!