ఇరాన్ తీవ్ర హెచ్చరిక
- November 07, 2019
ఇరాన్: అమెరికా, దాని మిత్ర దేశాలు తమ దేశంపై దాడికి దిగితే తమ సైనిక దళాలు ఎదురుదెబ్బ తీసేందుకు సిద్ధంగా వున్నాయని ఇరాన్ సైనిక దళాల ప్రతినిధి అబుల్ ఫజల్ షెకార్బీ తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ అమెరికా, దాని మిత్ర దేశాలు దురాక్రమణకు పూనుకుంటే తమ దేశంలో ఆ దేశాల ప్రయోజనాలపై తాము దాడి చేస్తామని, ఈ విషయం తమ సత్తాను ఇప్పటికే ఒకసారి రుజువు చేసుకున్నన్నామని ఆయన అన్నారు. తమ దేశంపై ప్రత్యక్ష యుద్ధానికి దిగినప్పటికీ, తమ భూభాగాన్ని ఉపయోగించుకున్నా వారిని తాము దురాక్రమణదారుగానే పరిగణిస్తామని సృష్టం చేశారు. తమ దేశంపై ఎవరైనా దురాక్రమణకు పాల్పడిఏత వారి భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వుంటుందని ఇరాన్ సైనికదళాల చీఫ్ మహ్మద్ బాకెరీ ఇటీవల ఒక ప్రకటనలో హెచ్చరించిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!
- బెగ్గర్స్ వెనుక వ్యవస్థీకృత నేర ముఠాలు.. ఒమన్ ఆర్ఓపీ హెచ్చరిక..!!
- విద్యార్థుల రవాణాపై సౌదీ TGA కీలక సూచనలు..!!
- ఫ్రీ ఫుడ్ కంటే హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్కే ప్రాధాన్యం..!!
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!







