ఏఎన్ఆర్ అవార్డ్స్.. గెస్ట్గా మెగాస్టార్
- November 14, 2019అక్కినేని ఫ్యామిలీ ప్రతి ఏడాది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం ఒక్కో సెలబ్రిటీని ఈ అవార్డ్కి ఎంపిక చేస్తూ వస్తున్నారు. అయితే 2017లో రాజమౌళికి ఏఎన్ఆర్ అవార్డ్ దక్కగా, తాజాగా 2018, 2019 సంవత్సరాలకి గాను అవార్డుల జాబితా ప్రకటించారు. 2018 సంవత్సరానికి గాను శ్రీదేవిని, 2019 సంవత్సరానికి గాను రేఖ.. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ అందుకోనున్నట్టు నాగార్జున ప్రకటించారు. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుల కార్యక్రమం నవంబర్ 17న జరగనుండగా, ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్టు నాగ్ తెలిపారు. ఇక తన సినిమా డిసెంబర్లో ప్రారంభం కానుందని నాగ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
తాజా వార్తలు
- 30 ఎయిర్బస్ విమానాలు ఆర్డర్ చేసిన ఇండిగో
- JEE మెయిన్ రిజల్ట్స్ విడుదల..
- రేపు హైదారాబాద్ లో ఉపరాష్ట్రపతి పర్యటన..
- ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్కీ సపోర్టు వచ్చేసింది..
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!