మకరజ్యోతి దర్శనం
- January 15, 2016
అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. శుక్రవారం రాత్రి పొన్నంబళ్ల మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్పస్వామి మకర జ్యోతి రూపంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని తిలకించి 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ భక్తులు పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







