మకరజ్యోతి దర్శనం

- January 15, 2016 , by Maagulf
మకరజ్యోతి దర్శనం

అయ్యప్ప నామస్మరణతో శబరిగిరులు మార్మోగాయి. శుక్రవారం రాత్రి పొన్నంబళ్ల మేడులో మకర జ్యోతి దర్శనమిచ్చింది. అయ్యప్పస్వామి మకర జ్యోతి రూపంలో మూడు సార్లు భక్తులకు దర్శనమిచ్చారు. మకర జ్యోతిని తిలకించి 'స్వామియే శరణం అయ్యప్ప' అంటూ భక్తులు పులకించి పోయారు. మకర జ్యోతి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి అయ్యప్ప భక్తులు భారీగా తరలివచ్చారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com