కరోనా ఎఫెక్ట్: ఇంట్లో వుండాలని కోరుతున్న షార్జా పోలీస్ పెట్రోల్స్
- March 23, 2020
షార్జా పోలీస్, పెట్రోల్ కార్ల ద్వారా ప్రజల్లోకి వెళుతూ, ప్రజలు ఇళ్ళల్లోనే వుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలు ఇళ్ళల్లోంచి బయటకు రావాలని షార్జా పోలీసులు విజఞప్తి చేస్తున్నారు. ఈ మేరకు షార్జా పోలీసులు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఓ వీడియో విడుదల చేశారు. మసీదు సమీపంలో నిలిపి వున్న పెట్రోల్ వాహనం, ఆ వాహనం నుంచి విన్పిస్తున్న ఆడియో మెసేజ్.. ఈ వీడియోలో కన్పిస్తున్నాయి. కరోనా వైరస్ తీవ్రత నేపథ్యంలో ప్రజలు గుమికూడరాదనీ, పబ్లిక్ ప్లేసెస్లో తిరగరాదనీ పోలీసులు సూచిస్తున్నారు. ‘మీరు ఇంట్లో వుంటేనే అది మీకు ఆరోగ్యకరం..’ అని షార్జా పోలీసులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో నకిలీ ఫ్రీలాన్స్ వీసాల వ్యవహారం..వ్యక్తి అరెస్ట్
- సౌదీ అరేబియాలో డిజిటల్ వినియోగానికి ప్రోత్సాహం..!!
- యూఏఈలో సైబర్ దాడుల ముప్పు.. స్మార్ట్ హోమ్, కార్లు లక్ష్యం..!!
- ఖతార్ ఫిన్టెక్ దూకుడు.. 2034 నాటికి QR7.55 బిలియన్లకు మార్కెట్..!
- రీసైకిల్ టైర్లతో రహదారుల నిర్మాణానికి కువైట్ సన్నాహాలు..!!
- మునిగిన పడవ.. ఇద్దరు యువకులను రక్షించిన ఫిషర్ మెన్..!!
- బహ్రెయిన్ యువత అభివృద్ధిలో ‘గదేహా’ శిక్షణ కీలకం..!!
- యూఏఈలో డ్రైవర్లెస్ రవాణాకు కొత్త ఊపు..!!
- సౌదీలో రియల్ ఎస్టేట్ నిబంధనల ఉల్లంఘనకు SR200,000 జరిమానా..!!
- ఒమన్లో ఆరెంజ్, పర్పుల్ రంగు వాహనాలకు పెరుగుతున్న ఆదరణ..!!







