ఫ్రాన్స్వో హోలన్తో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ లంచ్..
- January 24, 2016
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్స్వో హోలన్తో బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ లంచ్ చేయనున్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా మంగళవారం దిల్లీలో ఫ్రాన్స్ అధ్యక్షుడికి ఇచ్చే విందు కార్యక్రమానికి ఐశ్వర్యరాయ్ ముఖ్య అతిథిగా హాజరుకానుంది. ఫ్రాన్స్ అంబాసిడర్ రిచీర్ ఐశ్వర్యని ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ప్రస్తుతం సరబ్జీత్ షూటింగ్లో ఉన్న ఐశ్వర్య ఈరోజు రాత్రి దిల్లీకి చేరుకోనుంది. దేశంలోని ప్రముఖులు హాజరయ్యే ఈ కార్యక్రమానికి బాలీవుడ్ నుంచి ఐశ్యర్యకు మాత్రమే ఆహ్వానం అందడం విశేషం.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







