దుబాయ్ ట్యాక్సీ ప్లేట్ ఓనర్స్కి 1.5 బిలియన్ దిర్హామ్ ల బోనస్
- May 22, 2020
దుబాయ్:దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ ట్యాక్సీ ప్లేట్స్ కలిగిన ఎమిరేటీ ఓనర్స్కి గత పదేళ్ళలో యూఏఈ ప్రైవ్ు మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 1.5 బిలియన్ దిర్హామ్ ల విలువైన బోనస్ అందించినట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ వెల్ఫేర్ పట్ల షేఖ్ హమదాన్కి వున్న ప్రత్యేకమైన గౌరవానికి ఇది నిదర్శనమని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ మట్టర్ మొహమ్మద్ అల్ తాయెర్ చెప్పారు. 2019 బోనస్ 51 మిలియన్ దిర్హామ్ ల డిస్ట్రిబ్యూషన్కి రూలర్ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అల్ తాయెర్. మొత్తం 3,052 ట్యాక్సీ ప్లేట్స్ ఓనర్స్ దీని ద్వారా లబ్ది పొందనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన
- కేటీఆర్ విచారణ..జూబ్లీహిల్స్ PS వద్ద ఉద్రిక్తత
- వరల్డ్ ఇన్వెస్ట్ మెంట్ ఫోరమ్ 2026కు ఖతార్ హోస్ట్..!!
- సౌదీలో రెసిడెన్స్ ఉల్లంఘనలు..19,559మందికి ఫైన్స్..!!







