దుబాయ్ ట్యాక్సీ ప్లేట్ ఓనర్స్కి 1.5 బిలియన్ దిర్హామ్ ల బోనస్
- May 22, 2020
దుబాయ్:దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వెల్లడించిన వివరాల ప్రకారం, దుబాయ్ ట్యాక్సీ ప్లేట్స్ కలిగిన ఎమిరేటీ ఓనర్స్కి గత పదేళ్ళలో యూఏఈ ప్రైవ్ు మినిస్టర్, వైస్ ప్రెసిడెంట్, దుబాయ్ రూలర్ 1.5 బిలియన్ దిర్హామ్ ల విలువైన బోనస్ అందించినట్లు తెలుస్తోంది. కమ్యూనిటీ వెల్ఫేర్ పట్ల షేఖ్ హమదాన్కి వున్న ప్రత్యేకమైన గౌరవానికి ఇది నిదర్శనమని ఆర్టిఎ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఛైర్మన్ డైరెక్టర్ జనరల్ మట్టర్ మొహమ్మద్ అల్ తాయెర్ చెప్పారు. 2019 బోనస్ 51 మిలియన్ దిర్హామ్ ల డిస్ట్రిబ్యూషన్కి రూలర్ ఆదేశించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు అల్ తాయెర్. మొత్తం 3,052 ట్యాక్సీ ప్లేట్స్ ఓనర్స్ దీని ద్వారా లబ్ది పొందనున్నారు.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







