కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 149 మంది ప్రవాసాంధ్రులు
- May 22, 2020
రేణిగుంట:కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం లో క్షేమం గా దిగిన ఎయిర్ ఇండియా విమానం..APNRTS డైరెక్టర్ బీహేచ్ ఇలియాస్ పర్యవేక్షణలో ప్రవాసాంధ్రులకు సాదర స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధుల మరియు APNRTS బృందం.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన విమానం వయా హైదరాబాద్ మీదుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది 150 మంది ప్రవాసాంధ్రులకు APNRTS ఆధ్వర్యంలో అల్పాహార ప్యాకేట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది....వచ్చిన ప్రయాణీకులు ముఖ్యమంత్రి జగనన్న కు APNRTS కన్వీనర్ మెడపాటి వెంకట్ కి. డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో. డిప్యూటీ డైరెక్టర్ రామలింగేశ్వర రెడ్డి, ప్రోవిషనల్ కో-ఆర్డినేటర్ మర్రి కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!
- గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్–2025 అవార్డు గ్రహీతల ప్రకటన







