కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న 149 మంది ప్రవాసాంధ్రులు
- May 22, 2020
రేణిగుంట:కువైట్ నుంచి రేణిగుంట విమానాశ్రయం లో క్షేమం గా దిగిన ఎయిర్ ఇండియా విమానం..APNRTS డైరెక్టర్ బీహేచ్ ఇలియాస్ పర్యవేక్షణలో ప్రవాసాంధ్రులకు సాదర స్వాగతం పలికిన ప్రభుత్వ ప్రతినిధుల మరియు APNRTS బృందం.
ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం కువైట్ నుంచి స్వదేశానికి వచ్చిన విమానం వయా హైదరాబాద్ మీదుగా తిరుపతి విమానాశ్రయానికి చేరుకుంది 150 మంది ప్రవాసాంధ్రులకు APNRTS ఆధ్వర్యంలో అల్పాహార ప్యాకేట్స్ ఏర్పాట్లు చేయడం జరిగింది....వచ్చిన ప్రయాణీకులు ముఖ్యమంత్రి జగనన్న కు APNRTS కన్వీనర్ మెడపాటి వెంకట్ కి. డైరెక్టర్ బి హెచ్ ఇలియాస్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో. డిప్యూటీ డైరెక్టర్ రామలింగేశ్వర రెడ్డి, ప్రోవిషనల్ కో-ఆర్డినేటర్ మర్రి కల్యాణ్, తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు