జమాల్ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష
- May 22, 2020
రియాద్: దారుణ హత్యకు గురైన జమాల్ ఖషోగి ఉదంతంలో దోషులకు క్షమాభిక్ష లభించింది. తన తండ్రిని చంపిన కిరాతకుల్ని క్షమించేస్తున్నట్లు జమాల్ ఖషోగి కుమారుడు సలాహ్ ఖషోగి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు సలాహ్. తన కుటుంబం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో అల్లా నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సలాహ్. 2018 అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్లోగల సౌదీ కాన్సులేట్ వద్ద ఖష్తోగీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
తాజా వార్తలు
- Google 2026 Internship:యువత కోసం గోల్డెన్ ఛాన్స్
- అవసరమైతే కేటీఆర్ ను మళ్లీ పిలుస్తాం: సీపీ సజ్జనార్
- భక్తుల్లో సంతృప్తే లక్ష్యంగా రథ సప్తమి ఏర్పాట్లు: టీటీడీ అదనపు ఈవో
- ‘అరైవ్ అలైవ్’ లక్ష్యంతో సైబరాబాద్ పోలీసుల విస్తృత అవగాహన కార్యక్రమాలు
- యూఏఈ జాబ్ మార్కెట్లో పెను మార్పు: ఇక పై ఆ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగం!
- తమిళనాడులో కొత్త సర్కార్ లోడింగ్: ప్రధాని మోదీ
- దుబాయ్ రవాణా వ్యవస్థలో టెక్నాలజీ విప్లవం: జనాభా పెరిగినా ప్రయాణం సాఫీగా!
- లోక్ భవన్లో మణిపూర్, త్రిపుర, మేఘాలయ రాష్ట్రావతరణ దినోత్సవాల వేడుకలు
- అజ్మాన్లో 3 నెలలు రోడ్ క్లోజర్: రషీద్ బిన్ అబ్దుల్ అజీజ్ స్ట్రీట్ మూసివేత
- అమెజాన్లో మరోసారి లేఆఫ్స్..వేలాది మంది ఉద్యోగుల పై వేటు!







