జమాల్‌ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష

- May 22, 2020 , by Maagulf
జమాల్‌ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష

రియాద్‌: దారుణ హత్యకు గురైన  జమాల్‌ ఖషోగి ఉదంతంలో దోషులకు క్షమాభిక్ష లభించింది. తన తండ్రిని చంపిన కిరాతకుల్ని క్షమించేస్తున్నట్లు జమాల్‌ ఖషోగి కుమారుడు సలాహ్‌ ఖషోగి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్‌ హ్యాండిల్‌ ద్వారా వెల్లడించారు సలాహ్‌. తన కుటుంబం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనీ, పవిత్ర రమదాన్‌ మాసం నేపథ్యంలో అల్లా నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సలాహ్‌. 2018 అక్టోబర్‌ 2న టర్కీలోని ఇస్తాంబుల్‌లోగల సౌదీ కాన్సులేట్‌ వద్ద ఖష్తోగీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com