జమాల్ ఖషోగి హంతకులకు క్షమాభిక్ష
- May 22, 2020రియాద్: దారుణ హత్యకు గురైన జమాల్ ఖషోగి ఉదంతంలో దోషులకు క్షమాభిక్ష లభించింది. తన తండ్రిని చంపిన కిరాతకుల్ని క్షమించేస్తున్నట్లు జమాల్ ఖషోగి కుమారుడు సలాహ్ ఖషోగి చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా వెల్లడించారు సలాహ్. తన కుటుంబం ఈ మేరకు నిర్ణయం తీసుకుందనీ, పవిత్ర రమదాన్ మాసం నేపథ్యంలో అల్లా నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తూ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు సలాహ్. 2018 అక్టోబర్ 2న టర్కీలోని ఇస్తాంబుల్లోగల సౌదీ కాన్సులేట్ వద్ద ఖష్తోగీని అత్యంత కిరాతకంగా హత్య చేశారు.
తాజా వార్తలు
- అమెరికా రిపోర్టును తిరస్కరించిన భారత్
- రిజర్వేషన్లు రద్దుకోసం మోదీ ప్రయత్నం చేస్తున్నారు: సీఎం రేవంత్
- నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..