ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
- June 28, 2020అమరావతి:ఏపీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో మొత్తం 25 వేల 778 శాంపిల్స్ ను పరీక్షించగా 758 మందికి కరోనా నిర్ధారణ అయింది. కొత్తగా 401 మంది కోలుకోవడంతో వారిని డిశ్చార్జ్ చేశారు. ఇక కొత్తగా కర్నూల్ లో ఆరుగురు, కృష్ణలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఒకరు కోవిడ్ భారిన పడి మరణించారు. రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,848 పాజిటివ్ కేసులకు గాను 4685 మంది డిశ్చార్జ్ కాగా 169 మంది మరణించారు , ప్రస్తుతం 5994 చికిత్స పొందుతున్నారు.
--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్లుగా యూఏఈ ల్యాండ్మార్క్లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్లో నిందితుడి అరెస్ట్