భారత్:తొలి కరోనా టీకాకు కర్నాటకలో ట్రయల్స్
- July 06, 2020
భారతదేశపు మొదటి కరోనా టీకా కర్నాటకలోని బెలగావిలో తొలి ట్రయల్స్ నిర్వహించనున్నారు. 200 మంది ఆరోగ్యకరమైన వాలంటీర్లపై పరీక్షించడానికి సిద్ధమైయ్యారు. భారత్ బయోటెక్, ప్రముఖ వైద్యులు కలిసి ఈ టీకాను తయారు చేసిన విషయం తెలిసిందే. వారి ఆద్వర్యంలోనే క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహిస్తారు. ఈ ట్రయల్స్ ను ఐసీఎంఆర్ పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







