'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలు
- February 10, 2016
ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ తాజాగా 'ప్రేమికుల రోజు' సంద ర్భంగా వినియోగదారుల కోసం 'జెట్ఎస్కేప్స్' పేరుతో పలు రకాల ట్రావెల్ ప్యాకేజీలను ప్రకటించింది. గోవా, జైపూర్, కేరళ, న్యూఢిల్లీ-ఆగ్రా, రణథంబోర్, సాసాన్ గిర్ ప్రాంతాలకు సంబంధించిన ట్రావెల్ ప్యాకేజీలను భార్యాభర్తల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి నెల మొత్తం అందుబాటులో ఉండనున్న ఈ ప్యాకేజీల ధర రూ.31,975 (ఒక కపుల్కి) నుంచి ప్రారంభమౌతుందని పేర్కొంది. ఇందులోనే ఎకానమీ తరగతి రిటర్న్ టికెట్లు, హోటల్ బుకింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్ వంటి వ్యయాలు కలిసి ఉంటాయని తెలిపింది.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







