బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చు ...
- February 16, 2016
భూమిలో దొరికే కందమూలలో బంగాల దుంప ఒకటి..బంగాళదుంపలను తినటం వలన రక్తపీడనం తగ్గవచ్చని "పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" ని సూచించారు. ఊబకాయులు మరియు అధిక బరువు ఉండే వారికి రోజు రెండు సార్లు కూరగాయలను తినిపించటం ద్వారా వారి శరీర బరువు తగ్గించవచ్చు. చాలా మంది వేయించిన బంగాళదుంప కూర అంటే బాగా ఇష్టపడతారు. శరీరానికి ఎలాంటి క్యాలోరీలు అందించబడవు కానీ కొవ్వు పదార్థాలు మాత్రం పుష్కలంగా అందించబడి, అనారోగ్యాలను కలిగిస్తాయి.నిజానికి ఒక బంగాళదుంప 110 క్యాలోరీలను, డజన్ ఫైటోకెమికల్ మరియు విటమిన్ లను కలిగి ఉంటుంది. 18 మంది ఊబకాయులపై, 4 వారాల పాటు ఊదారంగు బంగాళదుంపను వారికి అందించారు.పరిశోధనలు జరిపిన 18 మంది యొక్క రక్తపోటు స్థాయిలు తగ్గాయని కనుగొన్నారు.పెన్సిల్వేనియా బెసిడ్ ఆన్ స్క్రాన్టన్ యూనివర్సిటీ" వారు పరిశోధనలు జరిపి తెలిపిన దాని ప్రకారం, ఊదా రంగులో ఉండే బంగాళదుంపను ఎలాంటి నూనె లేదా కొవ్వు పదార్థాలు కలపకుండా, కేవలం మైక్రోవేవ్ లో వండే బంగాళదుంప ఆరోగ్యానికి మంచివని తెలిపారు
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







