కోవిడ్ ను కంట్రోల్ చేసే సమర్ధతను జీ20 నిరూపించుకుందన్న సౌదీ రాజు
- November 21, 2020
సౌదీ: ప్రపంచానికి సవాల్ గా మారిన కోవిడ్ ను సమర్ధవంతంగా నియంత్రించగలిగే సత్తాను జీ20 నిరూపించుకోగలిగిందని సౌదీ అరేబియా రాజు సల్మాన్ అన్నారు. జీ20 దేశాధినేతల హజరయ్యే సదస్సుకు ఆతిథ్యమివ్వటం తమకు సంతోషంగా ఉందన్నారు. కరోనా వైరస్ ను నియంత్రించటంలో జీ20 సభ్య దేశాలు ఒకరికొకరు సహకరించుకుంటూ సమర్ధవంతమైన చర్యలు తీసుకుందని ప్రశంసించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యకరంగా, సంపన్నమైన భవిష్యత్తును పొందెందుకు కృషి చేయటం ప్రతి ఒక్కరు బాధ్యతగా భావించాలని అభిప్రాయపడ్డారు. తొలిసారిగా సౌదీ అధ్యక్షతన జరగబోతున్న జీ20 సదస్సులో ప్రపంచ దేశాలు ప్రస్తుతం ఎదుర్కొంటున్న సోషియోఎకానమి సవాళ్లపై చర్చించనుందని వివరించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









