రస్ అల్ ఖైమా కు విమానాల్ని ప్రారంభించనున్న స్పైస్జెట్
- November 21, 2020
యూఏఈ: నవంబర్ 26న తొలి కమర్షియల్ విమానం ఇండియా నుంచి (కరోనా పాండమిక్ మొదలయిన తర్వాత) రస్ అల్ ఖైమా విమానాశ్రయంలో దిగనుందని ఎయిర్ పోర్ట్ వర్గాలు వెల్లడించాయి. వారానికి రెండు సార్లు స్పైస్జెట్ విమానాలు ఇండియా - రస్ అల్ ఖైమా మధ్య తిరగనున్నాయి. ఇండియాలోని ఢిల్లీలోగల ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రస్ అల్ ఖైమా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని స్పైస్జెట్ విమానాలు కనెక్ట్ చేయనున్నాయి. 189 మంది ప్రయాణీకు సామర్థ్యంతో బోయింగ్ 737-800 విమానాలు ఈ సర్వీసుల్ని అందిస్తాయి. గురువారం అలాగే శనివారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరతాయి. శుక్రవారం ఉదయం అలాగే సోమవారం ఉదయం ఈ విమానాలు రస్ అల్ ఖైమా చేరుకుంటాయి. సోమవారం అలాగే శుక్రవారం ఈ విమానాలు ఢిల్లీలో తిరిగి ల్యాండ్ అవుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా...మెజారిటీ స్థానాలు కైవసం
- కెనడా పై యూఏఈ విజయం
- ఎయిర్ ఇండియాకు భారీ షాక్..రూ.కోటి జరిమానా
- వంశీ ఆర్ట్స్ థియేటర్స్ ఆధ్వర్యంలో డాక్టర్ బి.వి.పట్టాభిరామ్ 76వ జయంతి వేడుకలు
- ఢిల్లీ మెట్రో రైల్ లో ఉపాధి అవకాశాలు
- నాలుగు కొత్త అబ్షర్ సేవలు ప్రారంభం..!!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్.. Dh7,000 ఖర్చు చేస్తున్న ఫ్యాన్స్..!!
- హవాలీ లో మెడికల్ సెంటర్ సీజ్..!!
- మెరైన్ స్పోర్ట్స్ లో పాల్గొన్న బహ్రెయిన్ కింగ్..!!









