పాక్ 88 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసింది

- February 20, 2016 , by Maagulf
పాక్ 88 మంది భారతీయుల్ని అరెస్ట్  చేసింది

తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారనే కారణంతో భారత్ కు చెందిన 88 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన 16 బోట్లను సైతం పాక్ సముద్రతీర ప్రాంత రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని జియో టీవీ చానల్ వెల్లడించింది. మత్స్యకారులను కరాచీలోని తీర ప్రాంత పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసునమోదు చేసినట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com