పాక్ 88 మంది భారతీయుల్ని అరెస్ట్ చేసింది
- February 20, 2016
తమ ప్రాదేశిక సముద్ర జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్నారనే కారణంతో భారత్ కు చెందిన 88 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అధికారులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో మత్స్యకారులకు చెందిన 16 బోట్లను సైతం పాక్ సముద్రతీర ప్రాంత రక్షణ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారని జియో టీవీ చానల్ వెల్లడించింది. మత్స్యకారులను కరాచీలోని తీర ప్రాంత పోలీస్ స్టేషన్ కు తరలించి వారిపై కేసునమోదు చేసినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







