బ్రేకింగ్..మే 4 నుండి యూఏఈ లో సిబిఎస్ఇ పరీక్షలు ప్రారంభం

- December 31, 2020 , by Maagulf
బ్రేకింగ్..మే 4 నుండి యూఏఈ లో సిబిఎస్ఇ పరీక్షలు ప్రారంభం

అబుదాబి: భారతదేశ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), బోర్డు పరీక్షలు పాఠ్యాంశాలను అనుసరించి అన్ని పాఠశాలల్లో మే 4 న ప్రారంభం కానున్నట్లు గురువారం (డిసెంబర్ 31) ప్రకటించారు.

"పరీక్షలు జూన్ 10 వరకు నడుస్తాయి, జూలై మధ్యలో ఫలితాలు ప్రకటించబడతాయి. సిబిఎస్ఇ పాఠశాలల క్రింద పనిచేస్తున్న మొత్తం 26 దేశాలలో ఉన్న పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. అని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ నిశాంక్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com