బ్రేకింగ్..మే 4 నుండి యూఏఈ లో సిబిఎస్ఇ పరీక్షలు ప్రారంభం
- December 31, 2020
అబుదాబి: భారతదేశ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సిబిఎస్ఇ), బోర్డు పరీక్షలు పాఠ్యాంశాలను అనుసరించి అన్ని పాఠశాలల్లో మే 4 న ప్రారంభం కానున్నట్లు గురువారం (డిసెంబర్ 31) ప్రకటించారు.
"పరీక్షలు జూన్ 10 వరకు నడుస్తాయి, జూలై మధ్యలో ఫలితాలు ప్రకటించబడతాయి. సిబిఎస్ఇ పాఠశాలల క్రింద పనిచేస్తున్న మొత్తం 26 దేశాలలో ఉన్న పాఠశాలలకు ఇది వర్తిస్తుంది. అని కేంద్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ రమేష్ నిశాంక్ తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీలో అక్రమ నివాసితులపై ఉక్కుపాదం.. వారంలో దాదాపు 15 వేల మంది అరెస్ట్..!!
- అక్రమ బరువు తగ్గించే మందులపై యూఏఈ ఉక్కుపాదం..!!
- ఒమన్ రియల్ ఎస్టేట్ రంగంలో కీలక సంస్కరణలు..!!
- కువైట్లో కల్తీ చేపలపై ఫుడ్ అథారిటీ కొరడా..!!
- ఖతార్లో సముద్ర రవాణా సేవలు పునరుద్ధరణ..!!
- భారత్, బహ్రెయిన్ మధ్య న్యాయ సహకారానికి కొత్త దిశ..!!
- సీజేపీతో ముగిసిన కేంద్రం చర్చలు..
- గ్లోబల్గా చాట్జీపీటీ డౌన్..
- ‘మేక్ ఇన్ ఇండియా’కు వైద్యరంగంలో మరో మైలురాయి
- అమరావతి బ్రాండ్ను ప్రపంచానికి చాటే చెప్పేలా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’







