జగిత్యాలలో గల్ఫ్ కార్మికుల ధర్నా,రాస్తా రోకో...
- January 03, 2021
గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్, మరికొందరిని అదుపులోకి తీసుకున్న జగిత్యాల పోలీసులు
రాష్ట్రం గల్ఫ్ బోర్డు ఏర్పాటు చేయాలి
కేంద్రం వేతన తగ్గింపు సర్కులర్లను వాపస్ తీసుకోవాలి
తెలంగాణ:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలని, కేంద్ర ప్రభుత్వం ఇటీవల గల్ఫ్ కార్మికులకు కనీస వేతనాలు తగ్గిస్తూ జారీచేసిన సర్కులర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గల్ఫ్ జెఏసి ఆధ్వర్యంలో ఆదివారం జగిత్యాల కొత్త బస్ స్టాండ్ చౌరస్తా లో గల్ఫ్ కార్మికులు నిరసన ప్రదర్శన, రాస్తా రోకో నిర్వహించారు.

రూ. 500 కోట్ల వార్షిక బడ్జెట్ తో 'గల్ఫ్ బోర్డు' ఏర్పాటు చేయాలి చేయాలని, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల సహాయం చేయాలని గల్ఫ్ జెఏసి కన్వీనర్ గుగ్గిల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు.
జగిత్యాల జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఎస్. నరేష్ రెడ్డి, ఎద్దండి భూమయ్య, సూదవేని గంగాధర్, మల్యాల శేఖర్ గౌడ్, అమరగోని తిరుపతి, దుర్గ ప్రసాద్, అలీం, పరమేష్ రావు, బద్దం వినయ్, కల్లెడ వినయ్, తీపిరి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు
- బహ్రెయిన్, సౌదీలో ఏప్రిల్ ఫార్ములా 1 రేసులు రద్దు..!!
- సజా ఇండస్ట్రియల్ ఏరియాలో అగ్ని ప్రమాదం..!!
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు









