3 నెలల్లో కువైట్ పౌరులందరికీ కోవిడ్ 19 వ్యాక్సిన్
- February 08, 2021
కువైట్ సిటీ:మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ బాసిల్ అల్ సబాహ్ వెల్లడించిన వివరాల ప్రకారం, రిజిస్టర్ చేసుకున్న కువైట్ పౌరులందరికీ మూడు నెలల్లో కోవిడ్ 19 వ్యాక్సిన్ అందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 800,000 మంది పౌరులు కరోనా వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. ఆ తర్వాత వ్యాక్సిన్ లభ్యతను బట్టి మరింత పెద్ద సంఖ్యలో అందరికీ వ్యాక్సిన్ సెప్టెంబర్ నాటికి అందిస్తామని మినిస్టర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







