రెస్టారెంట్లు, కేఫ్ లపై ఆంక్షల కొనసాగింపు
- April 09, 2021
ఒమన్: కర్ఫ్యూ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించిన ఒమన్...కోవిడ్ ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రెస్టారెంట్లు, కేఫ్ లు యథావిధిగా రాత్రి 8 గంటలకే మూసివేయాలని క్లారిటీ ఇచ్చింది. అయితే...పాక్షిక కర్ఫ్యూ నుంచి పాదచారులకు, వాహనదారులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో వాహనాలను అనుమతిస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి రమదాన్ తొలి రోజు వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై తదుపరి సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







