రెస్టారెంట్లు, కేఫ్ లపై ఆంక్షల కొనసాగింపు
- April 09, 2021
ఒమన్: కర్ఫ్యూ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించిన ఒమన్...కోవిడ్ ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రెస్టారెంట్లు, కేఫ్ లు యథావిధిగా రాత్రి 8 గంటలకే మూసివేయాలని క్లారిటీ ఇచ్చింది. అయితే...పాక్షిక కర్ఫ్యూ నుంచి పాదచారులకు, వాహనదారులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో వాహనాలను అనుమతిస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి రమదాన్ తొలి రోజు వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై తదుపరి సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









