రెస్టారెంట్లు, కేఫ్ లపై ఆంక్షల కొనసాగింపు
- April 09, 2021
ఒమన్: కర్ఫ్యూ వ్యాప్తి నియంత్రణ కోసం రాత్రి 8 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు పాక్షిక కర్ఫ్యూ ప్రకటించిన ఒమన్...కోవిడ్ ఆంక్షలను మరికొంత కాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. రెస్టారెంట్లు, కేఫ్ లు యథావిధిగా రాత్రి 8 గంటలకే మూసివేయాలని క్లారిటీ ఇచ్చింది. అయితే...పాక్షిక కర్ఫ్యూ నుంచి పాదచారులకు, వాహనదారులకు ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. కర్ఫ్యూ సమయంలో వాహనాలను అనుమతిస్తున్నట్లు సుప్రీం కమిటీ తెలిపింది. ఏప్రిల్ 8 నుంచి రమదాన్ తొలి రోజు వరకు ఇవే నిబంధనలు అమలులో ఉంటాయని, ఆ తర్వాత అనుసరించాల్సిన విధానాలపై తదుపరి సమాచారం అందిస్తామని స్పష్టం చేసింది.
--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









