నడకకు అనుమతించిన మంత్రివర్గంపై ప్రజల ప్రశంసలు
- April 16, 2021కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక ఆంక్షలు విధించిన కువైట్ ప్రభుత్వం...ప్రజలు మానసిక ఒత్తిడికి గురికాకుండా నివాస ప్రాంగణాల్లో వాకింగ్ కు అనుమతించిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటల పాటు వాకింగ్ కు పర్మిషన్ ఉండటంతో రమదాన్ తొలి రోజున చాలా మంది ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో సరదగా నడుస్తూ కనిపించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత చల్లటి వాతావరణంలో నడుస్తుండటం మంచి అనుభూతినిస్తోందని...రాత్రి వేళ వాకింగ్ కు అనుమతి ఇచ్చిన మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్