నడకకు అనుమతించిన మంత్రివర్గంపై ప్రజల ప్రశంసలు
- April 16, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక ఆంక్షలు విధించిన కువైట్ ప్రభుత్వం...ప్రజలు మానసిక ఒత్తిడికి గురికాకుండా నివాస ప్రాంగణాల్లో వాకింగ్ కు అనుమతించిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటల పాటు వాకింగ్ కు పర్మిషన్ ఉండటంతో రమదాన్ తొలి రోజున చాలా మంది ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో సరదగా నడుస్తూ కనిపించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత చల్లటి వాతావరణంలో నడుస్తుండటం మంచి అనుభూతినిస్తోందని...రాత్రి వేళ వాకింగ్ కు అనుమతి ఇచ్చిన మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రైవేటు స్కూళ్ల ఫీజులపై సీఎం విజయ్ కీలక నిర్ణయం
- కెమెరాల వినియోగంపై షేక్ హమ్దాన్ కొత్త తీర్మానం
- సౌదీ అరేబియాకు భారత తదుపరి రాయబారిగా విపుల్ నియామకం
- లోక్ భవన్లో సిక్కిం, గోవా, తెలంగాణ రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- చండీగఢ్లో విద్యుత్ సంప్రదింపుల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఎంపీ వల్లభనేని బాలశౌరి
- కువైట్: జైలు నుంచి పరారైన ముగ్గురు ఖైదీల అరెస్ట్..
- ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- తెలంగాణలో పొత్తులపై తేల్చి చెప్పిన పవన్ కల్యాణ్..
- జాతీయ పురోగతికి ఆరోగ్య సంరక్షణే కేంద్రబిందువు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- తెలంగాణ అభివృద్ధిలో పోలీసుల పాత్ర కీలకం: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్









