నడకకు అనుమతించిన మంత్రివర్గంపై ప్రజల ప్రశంసలు
- April 16, 2021
కువైట్ సిటీ: కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు పాక్షిక ఆంక్షలు విధించిన కువైట్ ప్రభుత్వం...ప్రజలు మానసిక ఒత్తిడికి గురికాకుండా నివాస ప్రాంగణాల్లో వాకింగ్ కు అనుమతించిన విషయం తెలిసిందే. రాత్రి 7 గంటల నుంచి 10 గంటల వరకు మూడు గంటల పాటు వాకింగ్ కు పర్మిషన్ ఉండటంతో రమదాన్ తొలి రోజున చాలా మంది ప్రజలు తమ నివాస ప్రాంగణాల్లో సరదగా నడుస్తూ కనిపించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నిబంధనలు పాటిస్తూనే కుటుంబ సభ్యులతో కలిసి వాకింగ్ చేశారు. బ్రేక్ ఫాస్ట్ తర్వాత చల్లటి వాతావరణంలో నడుస్తుండటం మంచి అనుభూతినిస్తోందని...రాత్రి వేళ వాకింగ్ కు అనుమతి ఇచ్చిన మంత్రివర్గ నిర్ణయాన్ని ప్రశంసించారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







