గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య
- April 16, 2021
ఒమన్: ఒమన్ లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు.గతేడాది అక్టోబర్ 27 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యల మరణాలు నమోదు చేసుకోవటం ఇదే తొలిసారి.ఇదిలాఉంటే గత 24 గంటల్లో సుల్తానేట్ పరిధిలో 1,035 మంది కోవిడ్ బారిన పడ్డారని, వైరస్ కారణంగా 103 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 267 మంది ఐసీయూలో చేరారని, దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 786కు పెరిగిందని వివరించింది. మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీయూలో ఇంత పెద్ద సంఖ్యలో చేరటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- మీడియాలో అభ్యంతరకర ప్రకటనలు..వ్యక్తి అరెస్టు..!!
- ఒమన్ లో సాంస్కృతిక వీసా..ఎవరికిస్తారంటే?
- మీ బ్యాంక్ వెబ్సైట్ అడ్రస్ మారింది.. ఇకపై .com, .co.in ఉండవు
- విశాఖపట్నం కంటే ముందే ఏపి కి భారీ పెట్టుబడులు
- AI చాట్బాట్ ద్వారా క్షణాల్లో టిటిడి సకల సమాచారం
- వాహనాలను ఢీకొన్న ట్రక్కు..8 మంది సజీవ దహనం
- సౌతాఫ్రికా పై భారత్-ఏ ఘన విజయం
- వాహనాలపై జెండాలు..పోలీసుల హెచ్చరికలు..!!
- డిసెంబర్ చివరిలో కువైట్ జియోపార్క్ ప్రారంభం..!!
- GCC ‘వన్-స్టాప్’ ప్రయాణానికి బహ్రెయిన్ మొదటి కేంద్రం..!!







