గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య
- April 16, 2021
ఒమన్: ఒమన్ లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు.గతేడాది అక్టోబర్ 27 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యల మరణాలు నమోదు చేసుకోవటం ఇదే తొలిసారి.ఇదిలాఉంటే గత 24 గంటల్లో సుల్తానేట్ పరిధిలో 1,035 మంది కోవిడ్ బారిన పడ్డారని, వైరస్ కారణంగా 103 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 267 మంది ఐసీయూలో చేరారని, దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 786కు పెరిగిందని వివరించింది. మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీయూలో ఇంత పెద్ద సంఖ్యలో చేరటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!
- AIతో రూపొందించిన యుద్ధ వీడియోలపై ఎక్స్ కఠిన చర్యలు
- ఇరాన్ నౌక పై సబ్మెరైన్ దాడి
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్









