గత 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో నమోదైన కోవిడ్ మృతుల సంఖ్య
- April 16, 2021ఒమన్: ఒమన్ లో కరోనా మహమ్మారి ఉధృతి అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లోనే కోవిడ్ కారణంగా 14 మంది మృతి చెందారు.గతేడాది అక్టోబర్ 27 తర్వాత ఇంత ఎక్కువ సంఖ్యల మరణాలు నమోదు చేసుకోవటం ఇదే తొలిసారి.ఇదిలాఉంటే గత 24 గంటల్లో సుల్తానేట్ పరిధిలో 1,035 మంది కోవిడ్ బారిన పడ్డారని, వైరస్ కారణంగా 103 మంది ఆస్పత్రిలో చేరినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. 267 మంది ఐసీయూలో చేరారని, దీంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 786కు పెరిగిందని వివరించింది. మహమ్మారి వ్యాప్తి చెందిన నాటి నుంచి ఇప్పటివరకు ఐసీయూలో ఇంత పెద్ద సంఖ్యలో చేరటం ఇదే తొలిసారి.
తాజా వార్తలు
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు
- ఎయిర్ ఇండియా కొత్త బ్యాగేజీ రూల్స్..
- ఏపీ కొత్త డిజిపిగా హరీశ్ కుమార్ గుప్తా ..
- శబరిమల: భక్తుల సంఖ్యలో కోత..
- ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్..