ఎంబిఎస్, ఎంబిజెడ్ మధ్య వ్యూహాత్మక చర్చలు
- May 06, 2021
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ అలాగే జాతీయ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చర్చించారు. అంతకుముందు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ ముహమ్మద్ బిన్ జాయెద్ ను క్రౌన్ ప్రిన్స్ రిసీవ్ చేసుకున్నారు. సోదరుడు ముహమ్మద్ బిన్ సల్మాన్ ను జెడ్డాలో కలిసి పలు అంశాలపై చర్చించినట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









