ఎంబిఎస్, ఎంబిజెడ్ మధ్య వ్యూహాత్మక చర్చలు
- May 06, 2021
జెడ్డా: క్రౌన్ ప్రిన్స్ ముహమ్మద్ బిన్ సల్మాన్ (డిప్యూటీ ప్రీమియర్ మరియు మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్), షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ (క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ అబుదాబీ మరియు యూఏఈ ఆర్ముడ్ ఫోర్సెస్ డిప్యూటీ సుప్రీం కమాండర్) మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ప్రాంతీయ అలాగే జాతీయ అంశాలపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు చర్చించారు. అంతకుముందు కింగ్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో షేక్ ముహమ్మద్ బిన్ జాయెద్ ను క్రౌన్ ప్రిన్స్ రిసీవ్ చేసుకున్నారు. సోదరుడు ముహమ్మద్ బిన్ సల్మాన్ ను జెడ్డాలో కలిసి పలు అంశాలపై చర్చించినట్లు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ట్వీట్ చేశారు.
తాజా వార్తలు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!
- పాస్పోర్ట్ పోగొట్టుకోవడంతో 18 ఏళ్లు విమానాశ్రయంలోనే జీవించిన వ్యక్తి..







