3 ఏళ్ళకు బదులుగా ఏడాదికే బదిలీ అవకాశం: పిఎఎం
- May 06, 2021
కువైట్ సిటీ: లేబర్ డిపార్టుమెంటు వద్ద గుడ్ స్టాండింగ్ లిస్టులో ఎంప్లాయర్స్ చేత రిజిస్టర్ కాబడిన వలస కార్మికులు, ఏడాది తర్వాత మరో ఎంప్లాయర్ వద్దకు బదిలీ అయ్యేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అనుమతినిస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అహ్మద్ అల్ మౌసా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఇది మూడేళ్ళకు గానీ సాధ్యపడేది కాదు. అయితే, సంబంధిత నిబంధనల ప్రకారమే ఈ బదిలీ జరుగుతుంది ఇరువురు ఎంప్లాయర్స్ మధ్య. ఎంప్లాయర్స్ మధ్య కార్మికుల బదిలీ ప్రక్రియ సజావుగా, వేగవంతంగా అవసరమైన మేర జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అహ్మద్ అల్ మౌసా చెప్పారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితులో ఈ నిర్ణయం లేబర్ మార్కెటుకి ఊతమిస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!
- క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న కువైట్ వైమానిక రక్షణ వ్యవస్థలు..!!
- ఇమామ్ హుస్సేన్ రక్తదాన శిబిరంలో 741 యూనిట్ల రక్తం సేకరణ..!!
- ప్రధాని మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం..
- యూఏఈలో మైనర్ పిల్లల చర్యలకు పేరెంట్స్ దే బాధ్యత..!!
- 'డార్బ్' యాప్ను డౌన్లోడ్ చేసుకోండి..MoT పిలుపు..!!







