3 ఏళ్ళకు బదులుగా ఏడాదికే బదిలీ అవకాశం: పిఎఎం
- May 06, 2021కువైట్ సిటీ: లేబర్ డిపార్టుమెంటు వద్ద గుడ్ స్టాండింగ్ లిస్టులో ఎంప్లాయర్స్ చేత రిజిస్టర్ కాబడిన వలస కార్మికులు, ఏడాది తర్వాత మరో ఎంప్లాయర్ వద్దకు బదిలీ అయ్యేందుకు పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అనుమతినిస్తోంది. పబ్లిక్ అథారిటీ ఫర్ మేన్ పవర్ అహ్మద్ అల్ మౌసా ఈ విషయాన్ని వెల్లడించారు. గతంలో ఇది మూడేళ్ళకు గానీ సాధ్యపడేది కాదు. అయితే, సంబంధిత నిబంధనల ప్రకారమే ఈ బదిలీ జరుగుతుంది ఇరువురు ఎంప్లాయర్స్ మధ్య. ఎంప్లాయర్స్ మధ్య కార్మికుల బదిలీ ప్రక్రియ సజావుగా, వేగవంతంగా అవసరమైన మేర జరిగేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అహ్మద్ అల్ మౌసా చెప్పారు. ప్రస్తుత కరోనా పాండమిక్ పరిస్థితులో ఈ నిర్ణయం లేబర్ మార్కెటుకి ఊతమిస్తుందని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ