అబుధాబి: కొత్త సేఫ్టీ మార్గదర్శకాల జారీ
- May 06, 2021
అబుధాబి: కరోనా పాండమిక్ నేపథ్యంలో కొత్త భద్రతా మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓపెన్ స్పేసెస్ విషయంలో టూర్లకు 20 మందిని అనుమతిస్తూ, అదే మూసివున్న ప్రాంతాల్లో 10 మందికి మాత్రమే అనుమతిస్తూ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. కోవిడ్ 19 టెస్టింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, తరచూ డిస్-ఇన్ఫెక్టెంట్ చేసే పరికరాలు, అవసరమైన ఇతర చర్యలను టూర్ గైడ్లు, ఆపరేటర్లు అందుబాటులో వుంచుకోవడం వంటివి తప్పనిసరి.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







