అబుధాబి: కొత్త సేఫ్టీ మార్గదర్శకాల జారీ
- May 06, 2021
అబుధాబి: కరోనా పాండమిక్ నేపథ్యంలో కొత్త భద్రతా మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓపెన్ స్పేసెస్ విషయంలో టూర్లకు 20 మందిని అనుమతిస్తూ, అదే మూసివున్న ప్రాంతాల్లో 10 మందికి మాత్రమే అనుమతిస్తూ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. కోవిడ్ 19 టెస్టింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, తరచూ డిస్-ఇన్ఫెక్టెంట్ చేసే పరికరాలు, అవసరమైన ఇతర చర్యలను టూర్ గైడ్లు, ఆపరేటర్లు అందుబాటులో వుంచుకోవడం వంటివి తప్పనిసరి.
తాజా వార్తలు
- కజకిస్తాన్ పర్యటనను ముగించుకున్న HH సయ్యద్ థెయాజిన్..!!
- బహ్రెయిన్ లో పూర్తి సన్నద్ధతతో సైనిక విభాగాలు..!!
- కువైట్ ఉత్తర సరిహద్దు పోస్టుల పై దాడి..ఖండించిన గల్ఫ్ దేశాలు..!!
- తాజా పరిణామాల పై చర్చించిన ట్రంప్, అమీర్..!!
- జెడ్డాలో సౌదీ క్రౌన్ ప్రిన్స్, జెలెన్స్కీ చర్చలు..!!
- డీజిల్ దొంగల ముఠాను పట్టుకున్న దుబాయ్ పోలీసులు..!!
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి









