అబుధాబి: కొత్త సేఫ్టీ మార్గదర్శకాల జారీ

- May 06, 2021 , by Maagulf
అబుధాబి: కొత్త సేఫ్టీ మార్గదర్శకాల జారీ

అబుధాబి: కరోనా పాండమిక్ నేపథ్యంలో కొత్త భద్రతా మార్గదర్శకాల్ని జారీ చేయడం జరిగింది. ఓపెన్ స్పేసెస్ విషయంలో టూర్లకు 20 మందిని అనుమతిస్తూ, అదే మూసివున్న ప్రాంతాల్లో 10 మందికి మాత్రమే అనుమతిస్తూ కొత్త మార్గదర్శకాలు అమల్లోకి తెచ్చారు. కోవిడ్ 19 టెస్టింగ్, ఫేస్ మాస్కులు ధరించడం, తరచూ డిస్-ఇన్ఫెక్టెంట్ చేసే పరికరాలు, అవసరమైన ఇతర చర్యలను టూర్ గైడ్లు, ఆపరేటర్లు అందుబాటులో వుంచుకోవడం వంటివి తప్పనిసరి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com