ఇండియాకి 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపించనున్న కువైట్
- May 06, 2021
కువైట్: 215 మెట్రిక్ టన్నులకు పైగా ఆక్సిజన్ అలాగే వెయ్యికి పైగా ఆక్సిజన్ ట్యాంకుల్ని ఇండియాకి పంపాలని కువైట్ నిర్ణయించింది. కరోనా పాండమిక్ నేపథ్యంలో కువైట్, భారతదేశానికి ఈ సాయం చేయాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో కువైట్ రాయబారి అల్ నజెమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. షువైఖ్ పోర్టు నుంచి భారత నేవీ షిప్ 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తోపాటు బయల్దేరింది. ఒక్కోటి 20 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కల రెండు ఆక్సిజన్ ట్యాంకులు ఈ షిప్ ద్వారా ఇండియాకి వెళుతున్నాయి. అల్ షుయైబా పోర్టు నుంచి 75 మెట్రిక్ టన్నులను అలాగే 1000 సిలెండర్లను ఇండియాకి పంపిస్తున్నారు. గురువారం 100 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, ఐదు ట్యాంకుల ద్వారా తరలిస్తున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







