ప్రైవేట్ ఆస్పత్రులపై ఫిర్యాదులు..
- May 27, 2021
హైదరాబాద్: తెలంగాణలో కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు కరోనా రోగుల నుంచి అందినకాడికి దండుకుంటున్నాయి.కొందరు లక్షలు చదివించినా..తమవారి ప్రాణాలు దక్కలేదని వాపోతున్నారు.కనీసం బిల్లులు కూడా వేయకుండా..వైట్ పేపర్లపై రాసిచ్చి డబ్బులు గుంజేవారు కూడా లేకపోలేదు.అయితే, రాష్ట్రవ్యాప్తంగా 88 ప్రైవేట్ ఆస్పత్రులను ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.దీంతో.. ఆ 88 ఆస్పత్రులకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని.. 24 నుంచి 48 గంటల్లో సమాధానం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్రావు.ఇంకా ఎవరైనా ఆస్పత్రులపై ఫిర్యాదు చేయాలనుకుంటే..91541 70960 నంబర్ను సంప్రదించాలని సూచించిన ఆయన..ప్రజలను ఇబ్బంది పెడితే..నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తాజా వార్తలు
- సెప్టెంబర్ లో వరుస సెలవులు
- ఏపీ ఉద్యోగుల సంచలన నిర్ణయం
- చెస్ టూర్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు!
- సౌదీలో వాట్సాప్ హవా.. 94 శాతానికి పైగా వినియోగం..!!
- ఖతార్లో వైద్య సేవలకు భారీ ఊరట..తగ్గిన వెయిటింగ్ టైమ్..!!
- స్కూళ్లు తెరుచుకునే వేళ.. దుబాయ్ స్కూల్ బస్సుల్లో సేఫ్టీ చెక్స్..!!
- నకిలీ పత్రాలతో BD50,000కు పైగా మోసం..!!
- ధోఫార్లో వేగవంతమైన రెస్క్యూ సేవలు.. పర్యాటకుల భద్రతకు ప్రత్యేక చర్యలు..!!
- ప్రభుత్వ ఆసుపత్రిలో నకిలీ స్టాంపుల దందా.. ఇద్దరు అరెస్ట్..!!
- యూఏఈ విమానయాన రంగంలో చరిత్ర సృష్టించిన హుడా అల్ ముసల్లమీ..







