ట్రాఫిక్ సిబ్బందికి ఫేస్ షీల్డ్లను అందజేసిన సీపీ మహేష్ భగవత్
- June 10, 2021హైదరాబాద్: ఈరోజు హీరో మోటార్స్ వారు రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి 2 లక్షల రూపాయల విలువ చేసే 1000 ఫేస్ షీల్డ్ లను రాచకొండ కమీషనర్ మహేష్ భగవత్ కు అందజేశారు.ఈ సందర్భంగా కరోన సమయంలో ట్రాఫిస్ పోలీసులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి ఫేస్ షీల్ట్ ను అందించిన హీరో మోటార్స్ యాజమాన్యానికి, తెలంగాణ ఏరియా మేనేజర్ రాం శశి కుమార్కి రాచకొండ సీపీ మహేష్ భగవత్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో హీరో మోటర్ కార్ప్ వారు రూ. 77 లక్షలు ఖర్చు చేసి ఎల్బీ నగర్ లో ట్రాఫిస్ ట్రేనింగ్ సెంటర్ కట్టినారు అని సీపీ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో డీసీపీ ట్రాఫిక్ శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐలు శ్రీనివాస్ రెడ్డి, జోసెఫ్, సుధీర్ కృష్ణ, రాములు తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- పిల్లలకు సోషల్ మీడియా వినియోగం పరిమితం చేయాలా?
- GCC దేశాల కోసం ఇ-వీసాలు.. వ్యాలిడిలీ, డాక్యుమెంట్ ప్రాసెస్
- వార్షిక సౌదీ గ్రీన్ ఇనిషియేటివ్ డే.. లక్ష్యాలను ప్రకటించిన సౌదీ అరేబియా
- అజాన్ లేదా ప్రార్థనల పై తప్పుడు ప్రచారం.. ఖండించిన షార్జా
- విదేశీ కంపెనీలలో పౌరుల నియమకం..ఒమన్ కీలక ఉత్తర్వులు
- నేటి నుంచి జగన్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
- ఆధార్ ఫ్రీ అప్డేట్ గడువు పొడిగింపు..
- వేసవిలో చికెన్పాక్స్ ముప్పు.. నివాసితులను వైద్యులు హెచ్చరిక
- పారిపోతున్న పనిమనిషి కేసులు పెరుగుతున్నాయా?
- రియాద్లో అర్హత లేని ఆరోగ్య నిపుణులు అరెస్ట్