తెలంగాణలో భారీగా నిషేధిత గుట్కా సీజ్: సీపీ అంజనీకుమార్
- June 12, 2021
హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి అత్యధికంగా నిషేధిత గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్లో కోటి రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.గుట్కా పట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.గుట్కా విక్రయం ముఠాకు చెందిన కొంతమంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా రవాణ జరుగుతుందని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- యూఏఈలో ఒబెసిటీ పిల్స్ కు ఆమోదం..ఎవరు, ఎలా పొందవచ్చు?
- తీవ్రమైన ఉల్లంఘనలు..కువైట్లో మెడికల్ సెంటర్ మూసివేత..!!
- ఖతార్లో 3.7% పెరిగిన లీస్టేడ్ కంపెనీల ఆదాయం..!!
- బహ్రెయిన్ లో రెంటర్స్ పై అద్దె భారం రెట్టింపు..!!
- నకిలీ టోల్ ఫీ మెసేజుల పై పార్కిన్ హెచ్చరిక..!!
- ఇరాన్ నుండి సురక్షితంగా ఒమన్ సిటిజన్స్ రిటర్న్..!!
- తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాలు
- మహిళా బిల్లు పై ఎంపీలకు ప్రధాని మోదీ పిలుపు
- సీబీఐ కోర్టులో వైఎస్ జగన్కు రిలీఫ్..
- ఇండోనేషియాలో కుప్పకూలిన హెలికాప్టర్ఎనిమిది మంది దుర్మరణం









