తెలంగాణలో భారీగా నిషేధిత గుట్కా సీజ్: సీపీ అంజనీకుమార్
- June 12, 2021హైదరాబాద్: తెలంగాణలో తొలిసారి అత్యధికంగా నిషేధిత గుట్కాను పోలీసులు సీజ్ చేశారు. హైదరాబాద్లో కోటి రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.గుట్కా పట్టివేత కేసులో ముగ్గురిని అరెస్టు చేశామన్నారు.గుట్కా విక్రయం ముఠాకు చెందిన కొంతమంది పరారీలో ఉన్నారని వెల్లడించారు.ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున గుట్కా రవాణ జరుగుతుందని పోలీసులు గుర్తించారు.
తాజా వార్తలు
- మే 6, 7వ తేదీల్లో అంతర్జాతీయ న్యాయ శిక్షణ సదస్సు
- ఆపరేషన్ గాలంట్ నైట్ 3 పేరుతో నకిలీ లింక్లు..హెచ్చరిక
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు