ఒకరి ఐడీతో ఇంకొకరు: ఇరువురికీ జైలు
- March 09, 2016
నైజీరియాకి చెందిన సెక్యూరిటీ గార్డ్, దుబాయ్లో జరిగిన ఎమిరేట్స్ రగ్బీ 7ఎస్ గేమ్ని చూసేందుకు తన స్నేహితుడి కోసం తన ఐడీ కార్డ్ని డూప్లికేట్ చేసిన కేసులో న్యాయస్థానం ఇద్దరికీ జైలు శిక్ష విధించింది. స్టేడియంలో తనిఖీల సందర్భంగా ఈ విషయం బయటపడింది. ఐడీ కార్డ్ని చూపించవలసిందిగా ఆ వ్యక్తిని సెక్యూరిటీ సిబ్బంది అడుగగా, అక్కడ అతను చెప్పిన వివరాలు, కార్డులో వివరాలకు మధ్య తేడా బయటపడింది. తన స్నేహితుడికి తన ఐడీ కార్డ్ని డూప్లికేట్ చేసి ఇచ్చిన మాట వాస్తవమేనని సెక్యూరిటీ గార్డ్ ఒప్పుకున్నాడు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







