కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ మంత్రి కేటీఆర్‌

- July 20, 2021 , by Maagulf
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న‌ మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు మంగళవారం కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంత్రి ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. తనకు టీకా వేసిన డాక్టర్‌ శ్రీకృష్ణ,నర్సు కెరినా జ్యోతికి మంత్రి ఈ సంద‌ర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా కరోనా విపత్తు వేళల్లో సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఆరోగ్య కార్యకర్తలకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com