మలేషియాలో భూకంపం
- June 04, 2015
ఆగ్నేయ ఆసియాలోని మలేషియాలో శుక్రవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించింది. బోర్నో ద్వీపంలో భూతలానికి 10 కీలోమీటర్ల లోతులో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గ నమోదయింది. మొదట భూకంపాన్ని యూఎస్ జియాలజికల్ సర్వే గుర్తించింది. అయితే దీనివల్ల ఏర్పడిన నష్టానికి సంబంధించి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. కాగా, మలేషియా ప్రభుత్వం సునామి హెచ్చరికలు జారీచేయలేదు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







