ఒమన్ రక్తదానం కార్యక్రమంలో ప్రజలు పాల్గొనాలని విజ్ఞప్తి
- August 19, 2021
మస్కట్: విలాయత్ ఆఫ్ సుర్ ప్రాంతంలో ఆగస్ట్ 27న ఒమనీ విమెన్ అసోసియేషన్ వద్ద జరిగే రక్త దాన కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసింది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్. బిదాయత్ ఖాయిర్ వాలంటీర్ బృందం, బ్లడ్ బ్యాంక్ సుర్ హాస్పిటల్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఆగస్ట్ 27న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఐడెంటిటీ ప్రూఫ్ తీుకురావడంతోపాటు ఫేస్ మాస్కుని ధరించి రావాలని నిర్వాహకులు కోరారు.
తాజా వార్తలు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!







