ఆహార భద్రత కోసం మొబైల్ యాప్
- March 14, 2016
భారత ప్రభుత్వం వినియోగదారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు మరో కొత్త యాప్ అందుబాటులోకి తీసుక వచ్చింది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఆహార భద్రత కోసం మొబైల్ యాప్ ప్రారంభించింది. ప్యాక్ చేసిన ఆహారం, ఔట్ లెట్లలో తినేందుకు సిద్ధంగా ఉన్న ఆహారాన్ని వినియోగించే ముందు వాటి నాణ్యత, భద్రతకు సంబంధించిన వివరాలను కొత్త యాప్ ద్వారా తెలుసుకునే సౌకర్యం కల్పించారు. ఫుడ్ సేఫ్టీ చిట్కాలతో పాటు, భద్రతా సంబంధమైన సిఫార్సులు, సమస్యలు తెలిపేందుకు వీలు కల్పించారు.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









